4వేల మందిని కాపాడాల‌న్న యుద్ధ‌నౌక కెప్టెన్‌ను తొల‌గించారు..
అమెరికా యుద్ద‌నౌన థియోడ‌ర్ రూజ్‌వెల్ట్‌లో సుమారు 4000 మంది సిబ్బంది ప్ర‌మాదంలో ఉన్న‌ట్లు దాని కెప్టెన్ బ్రెట్ కోజ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ కెప్టెన్‌ను విధుల నుంచి తొల‌గించిన‌ట్లు అమెరికా నౌకాద‌ళం ప్ర‌క‌టించింది. యుద్ధం లేకున్నా.. త‌మ నౌక‌లో ఉన్న సిబ్బంది అన్యాయంగా మృతిచ…
<no title>‘దిశ’పై సందేశం... ఒంటరిగా 3,200 కి.మీ.
'దిశ'పై సందేశం... ఒంటరిగా 3,200 కి.మీ. జోధ్‌పూర్‌:  హైదరాబాద్‌లో  'దిశ' ఉదంతం పై ఉదయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా స్పందించారు. 'దిశ' హంతకులను తీవ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని ఈ రాజస్తాన్‌ యువతి అంటోంద…
Image
మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ
మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ సాక్షి, న్యూఢిల్లీ:  బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీతో తమ పార్టీ ఎంపీలు ఎవరు  టచ్‌లో ఉన్నారో చెప్పాలని సవాల్‌ విసిరారు. వైఎస్…
Image
ఆర్టీసీ సమ్మెపై మంత్రి పువ్వాడ వీడియో కాన్ఫరెన్స్‌
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకుందని ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. విద్యా సంస్థల సెలవులు ముగిసి తిరిగి ప్రారంభం కాబోతున్న సమయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కలెక్టర్లు, …
ఆర్టీసీ సమ్మె : గవర్నర్‌ తమిళిసైని కలిసిన జేఏసీ నేతలు
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశారు. సమ్మెపై చర్చించాలన్న హైకోర్టు వ్యాఖ్యలు, ప్రభుత్వం చర్చలను ఆహ్వానించకపోవడం, వేతనాలు లేక  కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని ఆమెకు వి…